అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం

54చూసినవారు
టీడీపీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకడబూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ నరవ బోయలకు అమ్ముడుపోయాడని ఇక్కడి చేపల రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యంగా పని చేస్తున్న తనపై ఓటమి భయంతో వైసీపీ నేతల అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్