రైతులు రెవెన్యూ శాఖ నుంచి ఏమి ఆశిస్తున్నారు

60చూసినవారు
రైతులు రెవెన్యూ శాఖ నుంచి ఏమి ఆశిస్తున్నారు
మంత్రాలయం మండలంలో రైతులు రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి సేవలు కావాలో ఎటువంటి లోటుపాట్లు ఎదుర్కొంటున్నారో తెలియజేయాలని తహసీల్దార్ శ్రీధర్ మూర్తి కోరారు. మంత్రాలయంలో తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రెవిన్యూ దినోత్సవం సందర్భంగా రైతుల సమక్షంలో రెవిన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. తమ రెవెన్యూ శాఖ అధికారుల నుంచి ఎటువంటి సేవలను ఆశిస్తున్నారో తెలపాలని రైతులను కోరారు.

సంబంధిత పోస్ట్