గోనెగండ్లలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి

60చూసినవారు
గోనెగండ్లలో వైఎస్సార్ 15వ వర్ధంతిని మండల అధ్యక్షుడు నసురుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దివంగత మహానేత విగ్రహానికి ఎంపీపీ తనయుడు అల్లాభ పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ. దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్