ఎన్నికల ప్రచారం నిర్వహించిన బైరెడ్డి

6976చూసినవారు
నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని వేంపేట గ్రామంలో సోమవారం షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి మాట్లాడుతూ. మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గo మాజీ ఎమ్మెల్యే ఎక్కల దేవి ఐజయ్య కుమారుడు ఎక్కల దేవి చంద్రమౌళి గారు మండల వైసిపి నాయకులు కార్యకర్తలు గ్రామ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్