నందికొట్కూరు పట్టణంలోని 4వ వార్డులోని బోయ పేట లో కౌన్సిలర్ బోయ జయమ్మ ఆధ్వర్యంలో 20 లక్షలతో సీసీ డ్రైనేజీ నిర్మాణాలకుమున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి వైస్ చైర్ పర్సన్ అర్షపోగు ప్రశాంతి లు మంగళవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
పట్టణంలోని ప్రతి వార్డులో నీఅభివృద్ధి జరిగిందని, జగనన్న ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని అన్నారు.