ఎoపి బైరెడ్డి శబరి పర్యటన వివరాలు

66చూసినవారు
ఎoపి బైరెడ్డి శబరి పర్యటన వివరాలు
నంద్యాల పార్లమెంట్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జిల్లా స్థాయి అభివృద్ధి చైర్మన్, డాక్టర్ బైరెడ్డి శబరి పాముల పాడు మండలంలోని వేంపెంట గ్రామంలో శనివారం ఉ. 08. 00 గం. లకు పర్యటిస్తారని, వర్ష ప్రభావానికి గురైన బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకట స్వామి శనివారం తెలిపారు. పార్టీ నాయకులు అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్