దహన సంస్కరణలకు ఆర్థిక సహాయం

83చూసినవారు
దహన సంస్కరణలకు ఆర్థిక సహాయం
పాములపాడు మండలంలోని తుమ్మలూరు గ్రామపంచాయతీ మజర గ్రామమైన కృష్ణారావుపేటలో నక్క మహేష్ (35) గుండె నొప్పితో మృతి చెందారు. మృతుడి కి ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారు. విషయం తెలియగానే జెడ్పిటిసి జ్యోతి రామలింగేశ్వర్ రెడ్డి, సర్పంచ్ వరప్రసాద్ శనివారం గ్రామానికి చేరుకుని, దహన సంస్కరణలు ఆర్థిక సహాయం నగదు రూ.10, 000 మృతుడి భార్య మహేశ్వరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సర్పంచ్ కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్