వినాయక విగ్రహాలను సందర్శించిన ఎంపీ

60చూసినవారు
వినాయక విగ్రహాలను సందర్శించిన ఎంపీ
నంద్యాల పార్లమెంటు సభ్యులు, టిడిపి ఫోర్ లీడర్, జిల్లా కమిటీ సమన్వయకర్త డాక్టర్ బైరెడ్డి శబరి నందికొట్కూరు పట్టణంలోని వినాయక విగ్రహాలను బుధవారం సందర్శించి ఏరియాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్నేహ యూత్ వారు ఏర్పాటు చేసిన సంగయ్య పేట లోని వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో బైరెడ్డి అభిమానులు నాయకులు కార్యకర్తలు డాక్టర్ శబరి అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్