వైఎస్ షర్మిల రెడ్డి బస్సు యాత్రను జయప్రదం చేయండి

2242చూసినవారు
వైఎస్ షర్మిల రెడ్డి బస్సు యాత్రను జయప్రదం చేయాలని నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మి నరసింహ యాదవ్ శుక్రవారం నంద్యాల కార్యాలయంలో పిలుపునిచ్చారు. ఈనెల 21వ తేదీన ఎన్నికల శంఖారావం ప్రచారం ఏపీ న్యాయ యాత్రలో భాగంగా నంద్యాల పార్లమెంట్ పరిధిలో గల నందికొట్కూరు నియోజకవర్గం మరియు నంద్యాల నియోజకవర్గం నందు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి మరియు సిడబ్ల్యూసి సభ్యులు , ఏఐసీసీ నాయకులు పర్యటించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్