ఫరుక్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూమా

2528చూసినవారు
నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్. ఎండి. ఫరూక్ నంద్యాల నుండి కర్నూలుకు వెళ్తున్న సమయంలో నంద్యాల జిల్లా పాణ్యం మండలం తమ్మరాజు పల్లె గ్రామం వద్ద రోడ్డు కు అడ్డం వచ్చిన బర్రెను ఢీకొని వారి వాహనం యాక్సిడెంట్ కు గురి కావడం జరిగింది. సమాచారం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నంద్యాలలోని ఆసుపత్రి వెళ్ళి మంగళవారం ఫరూక్ ని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్