సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

51చూసినవారు
నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. కె. శ్రీనివాసులు తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్