కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

77చూసినవారు
కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. వివిధ కోరికలతో వచ్చే భక్తులు 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా భాద్రపద మాసం, మంగళవారం పురస్కరించుకొని వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేపట్టారు.

సంబంధిత పోస్ట్