తిరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ

69చూసినవారు
తిరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ
గడివేముల మండలం తిరుపాడు గ్రామంలో ఐటీడీపీ ఉపాధ్యక్షుడు బీవీయన్ రాజు ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో పింఛన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్