మాజీ సర్పంచ్ మిరప పంటను దగ్ధం చేసిన దుండగులు

15596చూసినవారు
కల్లూరు మండలం కొంగనపాడు గ్రామ మాజీ సర్పంచ్ నాగయ్య, అతని సోదరుడు శ్రీనివాసుల మిరప పంటను దగ్దం చేశారు. వివరాల్లోకి వెళితే గ్రామంలోని 14 ఎకరాల పొలంలో 150 క్వింటాళ్ల చేతికి వచ్చిన వట్టి మిరప పంటను రాజకీయ కక్ష సాధింపుతోనే దగ్ధం చేశారని వాపోయారు. గౌరు దంపతులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్