ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

22318చూసినవారు
ఘోరం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్దికెర పెట్రోల్ బంక్ దగ్గర ఆటో టైర్ పేలి.. కరెంట్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్