శ్రీ గంగా మాత ఆలయంలో విగ్రహ ప్రతిష్ట

60చూసినవారు
పత్తికొండ మండల పరిధిలోగల రామచంద్రపురం గ్రామంలో శ్రీ గంగా మాత ఆలయంలో గంగా మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని వేదయుక్తంగా, మంత్రయుక్తంగా, శనివారం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు నాగరాజు రావు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో బొడ్రాయి నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పత్తికొండ ఎమ్మెల్యే కే. ఈ. శామ్ బాబు మాజీ కే. డి. సి. సి. బ్యాంక్ ఉపాధ్యక్షులు రామచంద్ర రెడ్డి మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్