నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేస్తున్న నారా భువనేశ్వరి

1881చూసినవారు
తుగ్గలి మండల పరిధిలో గల మీటే తాండా, కడమకుంట్ల గ్రామాలలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 7వ తేది గురువారం పర్యటించనున్నట్లు టిడిపి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు మీడియాకు తెలిపారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మీటే తాండాకి చెందిన ఆర్. లక్ష్మి, వడ్డే చిన్న రాముడు గుండెపోటుతో మృతి చెందారు. వారి కుటుంబాలను ఓదార్చి వారికి ఆర్థిక సహాయం అందించడానికి నారా భువనేశ్వరి విచ్చేస్తున్నారని నాయుడు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్