బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం

59చూసినవారు
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
మహానంది ఆలయంలో ఏజెన్సీ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తూ ఇటీవల పరిసరాల్లో చిగురు సేకరణ కోసం వెళ్లి చింతచెట్టు నుంచి జారి పడి మృతి చెందిన గోవిందు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకొంటామని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. చేయూత కింద ఆలయ ఉద్యోగులు సేకరించిన రూ. 53 వేల నగదును శనివారం గోవింద్ భార్య భూలక్ష్మికి ఈవో అందచేశారు. ఈవో మాట్లాడుతూ గోవిందు ఆకాల మృతి బాధాకరమని అన్నారు

సంబంధిత పోస్ట్