దేశంలో చెత్త మీద పన్నులు వేసే చెత్త ప్రభుత్వం వైసీపీ: బీవీ

2906చూసినవారు
దేశంలో చెత్త మీద పన్నులు వేసే చెత్త వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపే సమయం ఆసన్నమైందని ఎమ్మిగనూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం రాత్రి 17వ వార్డు మైనారిటీ కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన-బీజేపీల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే న్యాయం చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్