పింఛను నగదుతో పాటు లేఖ

64చూసినవారు
పింఛను నగదుతో పాటు లేఖ
పింఛనుదారులకు సోమవారం పింఛను నగదుతో పాటు ఒక లేఖనూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందించనున్నారు. ఏప్రిల్‌ నుంచే పెంచిన పింఛను అమలు చేయనున్నందున పింఛనుదారులకు ఎంత పింఛను అందిందో తెలుసుకునేందుకు వారికి రసీదు కూడా ఇస్తారు. మరో రసీదులో లబ్ధిదారుల సంతకం తీసుకుని సచివాలయ సిబ్బంది ప్రభుత్వానికి నివేదించాలి.

సంబంధిత పోస్ట్