ఉత్తరాంధ్ర అమ్మలాంటిది: నారా లోకేశ్

61చూసినవారు
ఉత్తరాంధ్ర అమ్మలాంటిది: నారా లోకేశ్
టీడీపీ నేత నారా లోకేశ్ ఇచ్చాపురంలో నేడు ఎన్నికల సమరశంఖం పూరించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. అమ్మప్రేమకి ఎలా కండిషన్స్‌ ఉండవో.. ఇక్కడి ప్రజలూ అంతే. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా చేస్తే.. జగన్‌ గంజాయి క్యాపిటల్‌గా మార్చారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని ఆయన.. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు' అని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్