మాడుగుల టీడీపీ టికెట్ మార్పు?

65047చూసినవారు
మాడుగుల టీడీపీ టికెట్ మార్పు?
ఏపీలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు కొనసాగుతోంది. తాజాగా మాడుగుల టీడీపీ టికెట్ ను మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి కేటాయించినట్లు సమాచారం. తొలుత మాడుగుల టికెట్ ను పైలా ప్రసాదరావుకు టీడీపీ కేటాయించింది. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత బండారు అలకబూనారు. దీనిపై చంద్రబాబు మాట్లాడినా ఆయన మొత్తబడలేదు. దీంతో మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారునే అధిష్టానం ఖరారు చేసింది.

సంబంధిత పోస్ట్