ఏపీలో ఆ పార్టీదే గెలుపు.. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే

84639చూసినవారు
ఏపీలో ఆ పార్టీదే గెలుపు.. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే
ఏపీలో ఎన్నికల వేళ సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు సర్వేలు తమ ఫలితాలను ప్రకటించగా తాజాగా మరో సర్వే బయటకు వచ్చింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం రానున్న లోక్ సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అలాగే టీడీపీ కూటమికి 4-5 స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఈసారి కూడా వైసీపీనే విజయభేరి మోగిస్తుందని సర్వేలో వెల్లడించాయి.

సంబంధిత పోస్ట్