ఏపీలో దాడుల‌పై మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్

61చూసినవారు
ఏపీలో దాడుల‌పై మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్
ఏపీలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందించారు. ఎన్నికల తర్వాత దాడులు మంచిది కాద‌ని సీరియ‌స్ అయ్యారు. అలాంటి దాడులను క్షమించే ప్రసక్తి లేదని స్ఫష్టం చేశారు. ఆ తరహా దాడులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తామ‌ని హెచ్చ‌రించారు. దేశంలో వికసిత్ భారత్ ఎజెండాగా పనిచేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్