హెలిప్యాడ్ ద్వారా ఈవీఎంలు తరలింపు (వీడియో)

1064చూసినవారు
ఏపీలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో 4 గంటలకు పోలింగ్ ముగిసింది. వై.రామవరం మండలం గుర్తేడు, పాతకోట పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, వీవీ ప్యాడ్‌లను హెలిప్యాడ్ ద్వారా రంపచోడవరానికి అధికారులు తరలించారు.

సంబంధిత పోస్ట్