బడ్జెట్‌పై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు

55చూసినవారు
బడ్జెట్‌పై నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధులు కేటాయించడం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అనాథలా మారిందన్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మిన తమ అధినేత పవన్ కళ్యాణ్ కల నేడు నేరవేరిందని అన్నారు. కూటమిని గెలిపించిన ఆంధ్ర ప్రజలను విశ్వసించి రాష్ట్రానికి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్