సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలి

56చూసినవారు
సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలి
విద్యార్థులకు సరైన సమయానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదోని పీడీఎస్ఓ డివిజన్ సెక్రటరీ శివ శుక్రవారం డిమాండ్ చేశారు. ఆదోని నుంచి పత్తికొండ వెళ్లే బస్సు, ఆదోని నుంచి దొడ్డనగేరి, ఆయా గ్రామాలకు వెళ్లాల్సిన బస్సు సరైన సమయానికి రాక విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు.

సంబంధిత పోస్ట్