ఈ నెల 29న గుండె వ్యాధి వైద్య శిబిరం

55చూసినవారు
ఈ నెల 29న గుండె వ్యాధి వైద్య శిబిరం
ఈ నెల 29న ఆదోనిలోని ఎస్కేడీ కాలనీలో గుండెకు సంబంధించిన వైద్య చికిత్సలు అందుబాటులో ఉంటాయని, సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఆదోని పట్టణంలో మొదటిసారిగా ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ), ఈహెచ్ఎస్ ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో బీపీ, జీఆర్బీఎస్, ఈసీజీ ఉచితంగా చూస్తారన్నారు.

సంబంధిత పోస్ట్