చికిత్స పొందుతున్న ఫరూక్ ను పరామర్శించిన ఇరిగెల బ్రదర్స్

1051చూసినవారు
చికిత్స పొందుతున్న ఫరూక్ ను పరామర్శించిన ఇరిగెల బ్రదర్స్
నంద్యాల పట్టణంలోని క్రిటికల్ కేర్ హాస్పిటల్ నందు మంగళవారం కారు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న నంద్యాల తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి ఫరూక్ ను బుధవారం రోజున ఇరిగెల బ్రదర్స్ పరామర్శించారు. జనసేన పార్టీ ఆళ్లగడ్డ తాలూకా ప్రతినిధి ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి, జున్ను ప్రసాద్ రెడ్డి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్