గంగ భవాని అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు

67చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణం లోని ఆశ్రమం వీధిలో వెలసిన శ్రీ గంగ భవాని తల్లి ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు.నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా గంగమ్మ అమ్మవారికి మహిళలు కాయ, కర్పురo సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారితో పాటు సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలకు కూడా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వచ్చిన భక్తులచే పూజలు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్