మెగా స్వచ్చంద రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన ఎంఎల్ఎ కోట్ల

70చూసినవారు
మెగా స్వచ్చంద రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన ఎంఎల్ఎ కోట్ల
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పోలీస్ గ్రౌండ్స్ లో లైఫ్ యువ నేత్ర లియో పవన్ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జై సూర్య ప్రకాష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకొని జన సైనికులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం రక్తదాతలను ఎమ్మెల్యే అభినందించారు ఆయనతోపాటు జనసేన టిడిపి ఇతర నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్