సీఎం రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చాలి

59చూసినవారు
సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏపీ రైతు సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కర్నూలులో మాట్లాడారు. రైతు భరోసా కింద రూ. 20వేల పెట్టుబడి సాయాన్ని తక్షణమే ఇవ్వాలని కోరారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. 2023 ఖరీఫ్, రబీల్లో పంటలు నష్టపోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్