సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన ఎక్సైజ్‌ సీఐ

76చూసినవారు
సెబ్‌ను రద్దు చేసి ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్ శాఖలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ కోడుమూరులో శనివారం ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ కార్యాలయం వద్ద సీఐ రామాంజనేయులు, ఎస్సై అలీబేగ్ ఆధ్వర్యంలో వారి సిబ్బంది రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సెబ్‌ను ఎక్జైజ్‌శాఖగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్