సుంకులాపరమేశ్వరిని దర్శించుకున్న ఎమ్మెల్యే దస్తగిరి

52చూసినవారు
సుంకులాపరమేశ్వరిని దర్శించుకున్న ఎమ్మెల్యే దస్తగిరి
గూడూరు మండలంలోని కె. నాగలాపురంలో వెలిసిన సుంకులాపరమేశ్వరి అమ్మవారిని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గులు దస్తగిరి గురువారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ ఈవో నరసయ్య ఆధ్వర్వంలో పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం ఆలయ విశేషాలు, సమస్యలపై ఆయన చర్చించారు వఆయన వెంట టీడీపీ నాయకులు గోపాల్ రెడ్డి, సురేష్, శ్రీనివా సులు, ఆలయ సిబ్బంది కేశవ ఉన్నారు.

సంబంధిత పోస్ట్