పాణ్యం: టెట్ పరీక్షకు 35 మంది గైర్హాజరు

77చూసినవారు
పాణ్యం: టెట్ పరీక్షకు 35 మంది గైర్హాజరు
పాణ్యం నియోజకవర్గంలో టెట్ పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయి. సోమవారం మండలంలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న ఆర్జేఎం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన టెట్ పరీక్షలకు 35 మంది గైర్హాజరయ్యారని ఎంఈఓ 2 సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడారు. ఉదయం 160 మందికి గాను 125 మంది హాజరు కాగా, 35 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్త్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్