పాణ్యం: భూ రీసర్వేలో తప్పులపై గ్రామసభ దృష్టికి తెవాలి

61చూసినవారు
పాణ్యం: భూ రీసర్వేలో తప్పులపై గ్రామసభ దృష్టికి తెవాలి
భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు గడివేముల తహసీల్దార్ వెంకటరమణ తెలిపారు. మంగళవారం గడివేముల మండల పరిధిలోని బూజనూరులో రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. భూరీసర్వేలో ఏమైనా తప్పులు ఉంటే గ్రామసభల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్, ఆర్ఎస్ఐ వెంకటసుబ్బయ్య, వీఆర్వో ఇందిరమ్మ, సర్పంచ్ రాములమ్మ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్