శ్రీశైలంలో కేంద్ర బలగాల కవాతు

50చూసినవారు
శ్రీశైలంలో కేంద్ర బలగాల కవాతు
ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీశైలంలో కేంద్ర బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించినట్లు సీఐ ప్రసాదరావు శుక్రవారం తెలిపారు. క్షేత్ర పరిధిలోని గంగాధర మండపం నంది సర్కిల్ పరిసరాల్లో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్