నందీశ్వర స్వామికి త్రయోదశి పూజలు

65చూసినవారు
లోక కళ్యాణం కోసం దేవస్థానం ఆదివారం త్రయోదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేష అర్చన మరియు అభిషేకం నిర్వహించారు. కాగా ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థానం సర్కారీ సేవగా ఈ కైకర్యం జరిపిస్తుంది, ప్రదోష కాలంలో అనగా సాయ సంధ్యా సమయంలో ఈ విశేష పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం దేవస్థానం ఈ క్రతువులు చేపడుతుంది. ఇందులో భాగంగానే ఆదివారం త్రయోదశి పూజలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్