టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి: మాజీ ఎమ్మెల్యే

1043చూసినవారు
టీడీపీ గెలుపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గురువారం గూడూరు మండలం తిప్పవరప్పాడులో ప్రచారం నిర్వహించారు. గజమాలతో సునీల్ కుమార్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లురాజు, భాస్కర్ రెడ్డి, రాఘవ రెడ్డి, రాధాకృష్ణా రెడ్డి, కరుణాకర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, దామోదర్, అమరేంద్ర, సుధాకర్ రెడ్డి, మధురెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్