గూడూరు ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది

50చూసినవారు
గూడూరు ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది
గూడూరు నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 సార్లు ఇండిపెండెంట్ గెలుపొందింది. హ్యాట్రిక్ కొడతానని వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ ధీమాగా ఉండగా, టీడీపీ కూటమి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ తమదే గెలుపంటున్నారు. గూడూరులో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది. గూడూరు ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్