కందుకూరు: ఎమ్మార్వోలతో ఎమ్మెల్యే రివ్యూ సమావేశం

58చూసినవారు
కందుకూరు: ఎమ్మార్వోలతో ఎమ్మెల్యే రివ్యూ సమావేశం
కందుకూరు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆమె కార్యాలయంలో మంగళవారం అన్ని మండలాల ఎమ్మార్వో లతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు రివ్యూ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో రీ సర్వే పేరిట ఒక రైతు పొలం ఇంకొకరికి ఆన్లైన్ చేయడం, పొలం కొలతల్లో మార్పులు వంటి సమస్యల ద్వారా రైతుల్లో గందరగోళం నెలకొందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు ఈ సమస్య పరిష్కారం దిశగా 23వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్