గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

81చూసినవారు
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
కందుకూరు మండలం అనంత సాగరం గ్రామంలో కొప్పోలు చిన్న లక్ష్మమ్మ బుధవారం ఉపాధి హామీ పనులకు వెళ్లింది. సూరయ్య కుంట వద్ద పనిచేస్తుండగా ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో, అక్కడే కుప్పకూలీ కింద పడింది. అయితే తోటి కూలీలు కందుకూరు లొని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్న లక్ష్మమ్మ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇంచార్జ్ ఏపీడి బాబురావు, ఏపీవో సుజాత మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్