భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం

74చూసినవారు
భక్తులతో కిటకిటలాడిన మాలకొండ దివ్యక్షేత్రం
వలేటివారిపాలెం మండలంలో ప్రసిద్ధిగాంచిన నరసింహుని దివ్యక్షేత్రం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుండి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం తరలి వచ్చిన భక్తులు శుక్రవారం రాత్రి నుండి వేచి ఉన్నారు. భక్తులు తలనీలాలు సమర్పించి శనివారం శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్నారు. మాలకొండ లో కేవలం ఒక్క శనివారం మాత్రమే స్వామి వారు భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్