ఘనంగా పదహారు రోజులు పండుగ

72చూసినవారు
అల్లూరు మండలంలోని పూరిని శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో గురువారం రాత్రి ఘనంగా పదహారు రోజులు పండుగ నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం 16 రోజులు తర్వాత ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ. ఈరోజు మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్