కావలి: టీడీపీలో చేరిక

76చూసినవారు
కావలి: టీడీపీలో చేరిక
కావలి పట్టణంలోని 36వ వార్డుకు చెందిన పలువురు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో ఆదివారం చేరారు. కావలి టిడిపి ఆఫీసులో డాకా శ్రీనివాసులు రెడ్డి, కోట మాల్యాద్రి నాయుడు ఆధ్వర్యంలో 36వ వార్డు వైసిపి బూత్ కోర్ కమిటీ మెంబర్ పోకల శ్రీకాంత్, పోకల శ్రీనివాసులు సులు పసుపు కండువా కప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్