డి. ఎస్. పి కీలక సూచనలు

1585చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు సభలు, సమావేశ కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలంటే అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని నెల్లూరు రూరల్ డిఎస్పి వీరాంజనేయ రెడ్డి తెలిపారు. గురువారం కోవూరు సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడడం జరిగింది. ఓటర్లకు డబ్బులు పంచడం లాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్