బుచ్చిరెడ్డిపాలెంలో దినేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

66చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెంలో సోమవారం టిడిపి నేత దినేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో తుస్సుమన్నదని దినేష్ రెడ్డి అన్నారు. కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ప్రశాంతి రెడ్డిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్