ఇందుకూరుపేటలో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం

80చూసినవారు
ఇందుకూరుపేట మండలంలో గురువారం ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. గతంలో ఇచ్చిన 600 హామీలను ఏ ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్