బుచ్చిరెడ్డిపాలెంలో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం

74చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని దామరమడుగు గ్రామంలో గురువారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మెగా డీఎస్సీ పైనే మొదటి సంతకం పెడతారని ప్రశాంతి రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్