చౌక చర్లలో ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం

80చూసినవారు
విడవలూరు మండలం చౌక చర్ల గ్రామంలో మంగళవారం టిడిపి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఐదేళ్ల పాలనలో కోవూరు నియోజకవర్గ ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయలేదని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్